1. ప్రపంచంలో 172 దేశాలు #ఆవుని తింటున్నారు,
ఇండియాలో మాత్రం ఆవుని తినొద్దు... దాని #ఉచ్చ/మూత్రం తాగుతారు అని ఒకడంటాడు!
2. కోడి,మేక,లాగా గోవు కూడా #జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి”...???
అని మరొకడంటాడు!.
3. ఆవుసంతతి సరే మరి #గేదె ఏం పాపం చేసిందీ? ప్రతీవాడూ రోజూ తాగేదీ గేదె పాలే కదా ?
4. ప్రతీ ఒక్కరూ గేదె పై దాని రంగు "నలుపు" అనా? అందరూ #గేదెపై_సవతిప్రేమ చూపిస్తున్నారు ?
అని ఇంకొకడంటాడు!
దీనికి...నా....సమాధానం...
అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా…..
గోవు కూడా జంతువే కానీ….
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి " గోమాత ” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు…
నీ సంస్కారం…
నీ విచక్షణ…
నీ విజ్ఞత…
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే…
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా.....
★ ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని.. ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల (Lab ) కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు, రెండ్రోజులు కాదు… ఏకంగా తొంభై రోజులు (మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్ (All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ, పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
★ విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
★ వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
★ ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
★ కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
★ గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.అందుకే శుభకార్యాలలో, నూతన గృహప్రవేశ సమయంలో గోపంచకంగా పవిత్రం చేయడానికి వాడుతారు .
★ గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
★ ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు.
★ ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
★ ఒక తులం నెయ్యిని అగ్ని (యజ్ఞం) లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు (Oxygen ) ఉత్పత్తి అవుతుంది.
★ గోమూత్రం గంగా జలమంత పవిత్రమైనది.
ఇక గేదె విషయానికొస్తే ఈ మధ్య కంచె ఐలయ్య లాంటి మహా మేధావులు కొందరు దళితుల్లో వివక్ష / విభేదాలు సృష్టించి, వారికి లేనిపోని మాటలతో
హిందువులు... కేవలం ఆవులనే పూజిస్తారు, గేదెలను పూజించరు ఎందుకంటే గేదెలు నల్లనివీ అనీ...
హిందువులెప్పుడూ "పశుసంతతి పైనకూడా ఇలా వివక్ష కనబరుస్తారని" వేదికలమీద అధిక ప్రసంగాలు దంచారు .
★ ఒరే అజ్ఞానపు మాటలతో గేదెపాలు టీ ,కాఫీ లకు ఓకే ... మరి?... చిన్నపిల్లలకు త్రాగడానికి పట్టిస్తే ఎలా?... గేదె పాలకన్నా "ఆవుపాలు" శ్రేష్టమైనవి , మరియు తేలిగ్గా అరిగే గుణం కలిగినవి .
★ ఇక్కడ జంతువుల పైనా వివక్ష ఎవరికీ లేదు శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే హిందువులు గోమాతను సకలదేవతలు ఆవాసంగా భావిస్తారు .
★ అన్యమతస్థులు ముఖ్యంగా మహమ్మదీయులు /ముస్లింలు ఎక్కువగా ఇష్టపడి కోసేదీ బఱ్ఱె/గేదె లను, దున్నలను కాదు , కక్షతో ఆవులనే ఎక్కువగా వదిస్తారు మరియు తినడానికి ఎక్కువ మక్కువచూపుతారు .
అందుకే గోమాత సంతతిని కాపాడాలని ఎన్నో స్వచ్చంధ సంస్థలు పోరాడుతున్నాయి .
అందువల్లనే కొందరు పుణ్యపురుషులు ఇలా అన్నారు .
***********************************************
"గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు”.
– గాంధీజీ.
"ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు”.
– మహ్మద్ ప్రవక్త.
"ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే”.
– ఏసుక్రీస్తు.
"గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.
దాని మాంసము రోగకారకము”.
– హజరత్ మహమ్మద్.
"గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.
ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.
గృహములు ఉన్నతి చెందును. నాగరికత పురోగమించును”.
– బర్మార్డ్ మేక్ ఫెడన్.
"మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు”.
– హకీల హజ్మల్ ఖాన్.
" గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం”.
– తోహస్-వి-హింద్ బిజహరు.
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే….
"నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు”
"నాదేశం, నీదేశం , ఈ మనదేశం మెచ్చేటట్టు బ్రతకడం”
"వందేగోమాతరం”
- స్వస్తీ...