కార్తిక పురాణం-(25 వ అధ్యాయము )


దుర్వాసుడు అంబరి షుని శపించుట


             " అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము.ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి.

           అంత అంబరీ షుడు " ఓ పండితోత్తములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు.
 ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధీక మయినది కాదు.జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు.ద్వాదశిని విడ చుటయుగాదు.

              అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును" అని వారి యెదుట నె జలపానము నోనరించెను.అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను.

           వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము?ఎంతటి ధర్మపరి త్యాగి వి?అతిధికి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును.

             అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును.
నీవు భోజన మునకు బదులు జలపానము చేసితివి.
అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహింపడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే.

           నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు.
 నీవు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమొన రించితివి. అబరిషా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను.

             అ౦బరిషుడు,మునికోపమునకు గడ గడ వణుకుచు,ముకుళిత హస్త ములతో " మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా యజ్ఞానముచేనే నీ కార్యము చేసితిని.నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతి యే ప్రధానము.మీరు తపోధనులూ, దయా దాక్షిణ్య ములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను.

          దయాశూన్యడైన దూర్వసుడు అంబరిషుని తలను తన యెడమకాలితో తన్ని"దోషికీ శాపమీయకుండా వుండ రాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవ జన్మలో వామనుడు గాను,ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో ముధుడవైన రాజుగాను యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధి గలదయలేని బ్రాహణుడ వుగాను పుట్టెదవుగాక " అనివెనుక ముందు ఆలోచించక శపించెను.

             ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా,శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపము వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీ శాపమనుభ వింతు" న ని ప్రాధే యపడెను.

             కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ
బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి " బ్రతుకుజీవుడా" యని పరుగిడేను.

          మహాతేజుస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను.దుర్వాసుడు తనను కాపాడ మని భూ లోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని,బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి.

పంచ వింశో ధ్యాయము - ఇర వ య్యయిదో రోజు పారాయణము సమాప్తము...కార్తిక పురాణం-(25 వ అధ్యాయము )
దుర్వాసుడు అంబరి షుని శ పించుట

             " అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము.ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి.

           అంత అంబరీ షుడు " ఓ పండితోత్తములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు.
 ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధీక మయినది కాదు.జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు.ద్వాదశిని విడ చుటయుగాదు.

              అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును" అని వారి యెదుట నె జలపానము నోనరించెను.అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను.

           వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము?ఎంతటి ధర్మపరి త్యాగి వి?అతిధికి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును.

             అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును.
నీవు భోజన మునకు బదులు జలపానము చేసితివి.
అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహింపడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే.

           నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు.
 నీవు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమొన రించితివి. అబరిషా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను.

             అ౦బరిషుడు,మునికోపమునకు గడ గడ వణుకుచు,ముకుళిత హస్త ములతో " మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా యజ్ఞానముచేనే నీ కార్యము చేసితిని.నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతి యే ప్రధానము.మీరు తపోధనులూ, దయా దాక్షిణ్య ములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను.

          దయాశూన్యడైన దూర్వసుడు అంబరిషుని తలను తన యెడమకాలితో తన్ని"దోషికీ శాపమీయకుండా వుండ రాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవ జన్మలో వామనుడు గాను,ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో ముధుడవైన రాజుగాను యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధి గలదయలేని బ్రాహణుడ వుగాను పుట్టెదవుగాక " అనివెనుక ముందు ఆలోచించక శపించెను.

             ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా,శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపము వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీ శాపమనుభ వింతు" న ని ప్రాధే యపడెను.

             కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ
బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి " బ్రతుకుజీవుడా" యని పరుగిడేను.

          మహాతేజుస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను.దుర్వాసుడు తనను కాపాడ మని భూ లోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని,బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి.

             పంచ వింశో ధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము...