పాండురోగం అనబడే - రక్తహీనతకు

అడ్డసరపాకులు 10గ్రా॥, ధనియాలు 10గ్రా॥. కరక్కాయల బెరడు 10గ్రా॥ కలిపి నలగ్గొట్టి అర లీటరు మంచినీటిలోవేసి రాత్రినుండి ఉదయం దాకా నానబెట్టి ఉదయం వడపోసుకొని ఆ నీటిలో ఒకచెంచా కండచక్కెరపొడి కలిపి పరగడుపున తాగుతుంటే పాండురోగం హరించిపోతుంది





✍🏻 . . . రామ్ కర్రి జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖, రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ , సామాజిక కార్యకర్త 🩸 , 📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , మరియు 🛕 జ్ఞాన కేంద్ర 🚩 వ్యవస్థాపకులు . . . www.ramkarri.org 8096339900